Tag #Congress #Rajyasabha candidates #nominations filed

మనుసింఘ్వి, వేం నరేందర్ నామినేషన్ దాఖలు

– రాజ్యసభ అభ్యర్థులను అభినందించిన మంత్రి సీతక్క – సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల హాజ‌రు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ ‌మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ ‌పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం…