Tag congress party

2023 ‘ చెప్పుకోదగ్గ మనిషి ‘ రేవంత్ రెడ్డి

 నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగరేసిన రేవంత్‌   రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఎన్నికల్లో ఎదుర్కుని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నారు రేవంత్‌ రెడ్డి.…

దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  *ప్రజా పాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు *అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే *రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు *పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి *కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలి *అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని…

దిల్లీ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసిన కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేపు ..గురువారం మధ్యాహ్నం 1.28 ని.లకు ఎల్ బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి బుధవారం దిల్లీ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ,  ఏఐసిసి చైర్ పర్సన్   శ్రీమతి సోనియా గాంధీ ,ఇతర అగ్రనాయకులు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ…

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే  ధర్మం వైపు కాట శ్రీనివాస్‌గౌడ్ నిలిచిండు అధర్మం వైపు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  అశేష జనాధరణ కాట శ్రీనివాస్‌గౌడ్ సొంతం మెదక్‌లో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మది కాట శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 26…

బిఆర్‌ఎస్‌ కు మున్సిపల్‌ చైర్మన్‌ బృందం రాజీనామా ?

నేడో .. రేపో కాంగ్రెస్ పార్టీ లో చేరిక ఇల్లందు ,ప్రజాతంత్ర ,నవంబర్‌ 8 : ఇల్లందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తోపాటు ఆయన వెంట ఉన్న కౌన్సిలర్‌ బృందం టిఆర్‌ఎస్‌ కు భారీ షాక్‌ ఇస్తూ నేడో రేపు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇల్లందులో తీవ్ర…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్ధి

: కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్‌ 28 : ‌దేశం, రాష్ట్రంలో ఏకైక సెక్యులర్‌ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీనని కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు,  మైనార్టీ వర్గాలు మరింత బలోపేతం అయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి…

రైతులపై కాంగ్రెస్‌ ‌పార్టీ కక్ష కట్టింది

రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం సమావేశంలో హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్‌ ‌పార్టీ…

దొరల తెలంగాణ..ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు

దేశమే నా ఇల్లు..ప్రజల గుండెల్లోనే నాకు చోటు బీఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం మూడు ఒకే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చాక కులగణన రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబం చేతుల్లోకి.. దొరల కోసం కాదు..ప్రజల కోసం తెలంగాణ ఇచ్చాం జగిత్యాల విజయభేరి సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : రాబోయే…

కేసీఆర్‌ ‌హయాంలో దివాలా దిశగా సింగరేణి

కార్మికుల సమస్యలు పరిష్కారంలో తాత్సారం ఎందుకు కేంద్రం తెచ్చిన గనుల ప్రైవేటీకరణ బిల్లుకు ఎంపీగా కవిత మద్దతు డిసెంబర్‌ 9‌న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడుతుంది కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది భూపాల్‌ ‌పల్లి ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్‌ఎస్‌ ‌నేతలు  ‌తెలంగాణ ప్రజలంతా ఒక్కటై…