కాంగ్రెస్ పార్టీవి మోసపూరిత విధానాలు

– బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్9: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలను ప్రదర్శించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీను నిర్దారించకుండా నిలిపి రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.…
