కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ మరో ఉద్యమం

– 6న ఇందిరా పార్క్ వద్ద ‘మహా ధర్నా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : శాసనసభసమావేశాలు ఈనెల 7 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంటే.. దానికి చెక్…
