Tag Congress Government updates

కాంగ్రెస్‌ ‌విష ప్రచారానికి ఆర్‌బిఐ రిపోర్ట్ ‌చెంపపెట్టు

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో అభివృద్ధికి చేసిన అప్పు రూ.3.22.499 లక్షల కోట్లు మాత్రమే.. ఆర్‌బిఐ ‘హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ ‌స్టాటిస్టిక్స్-2024’ ‌నివేదికే నిదర్శనం అబద్ధాలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కాంగ్రెస్‌ ‌నాయకులు తెలంగాణ రాష్ట్రంపై దుష్ప్రచారాలు మానుకోవాలి సిద్ధిపేటలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం…

వ్యవసాయ విూటర్లు పెట్టాలని చెప్పలేదు

ఇందుకోసం 30వేల కోట్లు వదులుకున్నాం విద్యుత్‌ స్థాపక శక్తిని పెంచిన ఘనత మాదే నిజంగానే కెసిఆర్‌ సత్యహరిశ్చంద్రుడే అసెంబ్లీలో మాజీ మత్రి జగదీష్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రైతుల పొలాల్లో విూటర్లు పెట్టడానికి కేసీఆర్‌ ఒప్పుకోలేదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా…

రైతుకు అండగా నిలవాలనే రుణమాఫీ

రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు దేశానికి వెన్నెముక అని.. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని, అంతిమంగా రైతు సోదరులు…

ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు

ఫిరాయింపులకు వ్యతిరేకమైనా అనివార్యం దళితులకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ ‌కుట్రలు మాజీ ఎంపి, కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మధుయాష్కీగౌడ్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తెలంగాణలో అనివార్య మైందని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నామని…

తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్‌ ‌విమర్శలు

తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌స్పందించారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా ఆయన పోస్ట్ ‌చేశారు. ఏదైనా…

హైదరాబాద్‌కు కిషన్‌ ‌రెడ్డి చేసిందేమీ లేదు..

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల వేళ అర్థం లేని విమర్శలు యువతకు ఉద్యోగాలు రాకుండా కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు కుట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌ ‌కు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌…

You cannot copy content of this page