విద్యావ్యవస్థను గాలికొదిలిన కాంగ్రెస్ సర్కార్
– రాష్ట్రంలో 30 డీఈవో పోస్టులు ఖాళీ – రాజకీయ కక్షతో ‘మన ఊరు – మన బడి’ నిలిపివేత – మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 30 : రాష్ట్రంలో 33 జిల్లాలకు కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారని, 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం…
