రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్, బీజేపీల డ్రామాలు

– మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ప్రశ్నించారు. పార్లమెంటులో బీజేపీకి 240మంది…
