జాతీయ భద్రతలో రాజీపడ్డ కాంగ్రెస్

– ముంబై దాడులకు ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదు ~ అందుకు అడ్డుపడిందెవరు? ~ మాకు జాతీయ భద్రతే ముఖ్యమన్న ప్రధాని మోదీ ముంబై, అక్టోబర్ 8: ముంబై ఉగ్రవాద దాడుల(2008 ) తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘బలహీనత‘ను ప్రదర్శించిందని ప్రధాని మోడీ ఆరోపించారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు…
