సంతుష్టీకరణ రాజకీయాలు vs అభివృద్ధి రాజకీయాలు

– ఉప ఎన్నికను అభివర్ణించిన డాక్టర్ లక్ష్మణ్ – కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి – కొనసాగుతున్నబీఆర్ఎస్ తరహా ఆటలు – దీపక్ రెడ్డిని గెలిపించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తెలంగాణలో జరుగుతున్న రాజకీయ క్రీడలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎంఐఎంతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ…
