భగీరథ్కు షరతులతో కూడిన బెయిల్

- దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కు ఊరట లభించింది. పోక్సో కేసులో అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. దర్యాప్తునకు సహకరించాలని భగీరథ్ను ఆదేశించింది. పేట్ బషీరాబాద్ పీఎస్లో అతడిపై పోక్సో కేసు…
