ప్రజారోగ్య పరిరక్షణకు పక్కా చర్యలు

– ఆహార భద్రతపై సీస్ సంజయ్ జాజూ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి…
