Tag comprehensive inquiry #must be conducted #land scams #Minister Kishanreddy

భూ దందాలపై సమగ్ర విచారణ జరపాలి

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆరఎస్ పాలనలోని ‘ధరణి’ని సముద్రంలో పడేస్తామని చెప్పిన కాంగ్రెస్ ‘భూభారతి’…