అన్ని శాఖల సమన్వయంతోనే సమగ్రాభివృద్ధి

– ప్రజల అవసరాలే గ్రామాభివృద్ధి ప్రణాళికలకు పునాది కావాలి – జీపీ శాప్ శిక్షణను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడం, శాస్త్రీయ…
