రైతు భూ హక్కులకు పూర్తి రక్షణే లక్ష్యం

– ఏడాదిలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సమగ్ర సర్వే – వివాదరహిత భూములన్నింటికీ పట్టాదారు పాస్పుస్తకాలు – భూ భారతి ద్వారా తాతల కాలం నాటి భూ సమస్యలకు పరిష్కారం – నూతన్కల్లో 1,061 మంది రైతులకు పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్/ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 29:…
