రైతు భరోసా సభను జయప్రదం చేయండి

– మంత్రి శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : ఈనెల 20న కాటారం మండలం నస్తూరిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే రెండో విడత రైతు భరోసా సభను జయప్రదం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథనిలో విలేకరులతో మాట్లాడుతూ సభలో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు వ్యవసాయ శాఖ మంత్రి…
