మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

– పంట నష్టపోతే ఎకరాకు రూ.10వేలు సాయం – అధికారులు సమన్వయంతో పనిచేయాలి – తుఫాన్ ప్రభావంపై సమీక్షలో సీఎం ఆదేశాలు హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది.. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించండి అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.…
