రెండు రోజులపాటు కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను తనిఖీ చేయనున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్లో నిర్మాణంలో ఉన్న బీసీ…
