Tag #CM Revanth #visits Yadagirigutta Temple #laid foundation for development works

యాద‌గిరిగుట్ట‌కు మహర్దశ

– రూ.100 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ – లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు కంచి…