Tag CM Revanth Reddy updates

అంకెల గారడీతో మళ్లీ మళ్లీ మోసం!

ఆదాయం పెరిగినా అభివృద్ధి శూన్యం   కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే!  పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే  యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని…

అబద్ధాల బడ్జెట్‌

భట్టి బడ్జెట్‌ ఒక రాజకీయ ప్రసంగం ఆదాయాం చూపకుండా కేటాయింపులు 42 వేల కోట్టు రావాలంటే గల్లీకో బెల్ట్‌ షాపు పెట్టాలి బెల్ట్‌ షాపులు ఎత్తేసి ఆదాయం ఎలా పెంచుకుంటారు నాడు భూములు అమ్మితే రచ్చ చేసి నేడు ఎలా అమ్ముతారు రైతు రుణ మాఫీకి మిగిలిన 5 వేల కోట్ల పరిస్థితి ఏమిటి..? కరెంట్‌…

అవినీతికి పరాకాష్ట..

పదేళ్లలతో దోపిడీ చేయని రంగం లేదు గొర్రెల స్కీమ్‌, కేసీఆర్‌ కిట్లు, బతుకమ్మ చీరలు…అనీ స్కామ్‌లే గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి ఇంకా అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించలేరు అసెంబ్లీలో హరీష్‌ రావు వ్యాఖ్యలపై సిఎం రేవంత్‌ ఘాటుగా సమాధానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ అన్ని…

కమీషన్లకు కక్కుర్తి…

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేసిన కెసిఆర్‌ ప్రభుత్వం రూ. 94 వేల కోట్లు ఖర్చు…సాగులోకి 93 వేల ఎకరాలు నాణ్యతా లోపం వల్లే పిల్లర్లు కుంగినట్లు ఎన్‌డిఎస్‌ఏ స్పష్టం దేశ చరిత్రలోనే కెసిఆర్‌ ఘోర తప్పిదం ‘మేడిగడ్డ’ పూర్తి స్థాయిలో నింపితే 44 గ్రామాలు, భద్రాచలంకు ప్రమాదం ప్రాజెక్టుల సందర్శన పేర బిఆర్‌ఎస్‌ విహార యాత్రలు బిఆర్‌ఎస్‌…

90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు.. బడ్జెట్‌లో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు నిరుద్యోగులు సమస్యలుంటే మంత్రులు, ఎంఎల్‌ఏలకు విన్నవించండి మీ రేవంతన్నగా పరిష్కరించి అండగా ఉంటా ఫైర్‌మెన్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో 90 రోజుల్లో మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను…

స్థానిక ఎన్నికలపై సిఎం రేవంత్‌ కసరత్తు

త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ స్థానిక ఎన్నికలపై అధికారులతో సవిూక్ష త్వరలోనే వివరాలు వెల్లడిరచనున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్దమవుతుంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడం, బడ్జెట్‌ సమావేశాలు కూడా ముగింపునకు రానుండడంతో ఒకటి రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది. దీనికి తోడు…

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం

డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు హోమ్‌ శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు కేటాయింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా పేట్రేగిపోతున్న గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇటీవల…

సచివాలయంలో ఘనంగా బోనాల పండుగ

హాజరైన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, సి.ఎస్‌ ‌శాంతి కుమారి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25 :  డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌తెలంగాణా సచివాలయంలో బోనాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా సచివాల యంలోని నల్ల పోచమ్మకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

‘బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..’

తీర్మానానికి శాసన సభ ఆమోదం కేంద్రం తీరు, తదితర అంశాలపై వాడీవేడీగా చర్చ నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరిస్తున్నట్లు సిఎం రేవంత్‌ ప్రకటన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి వాకౌట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించిన అసెంబ్లీ కేందరం తీరును నిరసిస్తూ ..ఏకగ్రీవంగా తీర్మానానికి బుధవారం తెలంగాణ…