Tag CM Revanth Reddy to Delhi

దిల్లీకి సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30:  ‌తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి బయల్దేరారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం ఆయన పరామర్శించనున్నారు. ఆ తర్వాత దిల్లీలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వొస్తున్న…

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌

‌రేండ్రోజుల పాటు దిల్లీలోనే మకాం కాంగ్రెస్‌ అ‌గ్రనేతలో చర్చలు మరోమారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలోనే ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌నుంచి రేంవత్‌ ‌రెడ్డి దిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్‌…