నవీన్ యాదవ్ వైపే మొగ్గు
~ అధిష్టానానికి పేరు సిఫారసు ~ పోటీ నుంచి తప్పుకున్న బొంతు రామ్మోహన్ హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబరు 07: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్కి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో…
