రేపటినుంచి సీఎం కొడంగల్ పర్యటన

– రెండు రోజులపాటు అభివృద్ధి, ఎసఐఆర్పై సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : తన కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళ, బుధవారాలు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గంలోని అన్ని…
