పగటి కలలు కంటున్న సీఎం రేవంత్

– ఎంపీ అరుణ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 :ముఖ్యమంత్రిగా 2034 వరకు తానే ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై అవగాహన కన్నా పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక…
