‘పాశమైలారం‘పై సమగ్ర నివేదిక ఇవ్వండి

అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం 36కు పెరిగిన మృతుల సంఖ్య మృతదేహాలకు పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో పోస్టుమార్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్ డాక్టర్ల…
