సివిల్ వర్కులు వేగవంతంగా పూర్తిచేయాలి

– సనత్ నగర్ టిమ్స్ పరిశీలించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్లో చేపట్టిన సివిల్ వర్క్లను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్లో ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు, ఇన్ఫ్రాÛ,…
