సీఎఫ్వోల పాత్ర కీలకం

సీఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆధునికత, అభ్యుదయానికి కేంద్రమని, సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు రాష్ట్ర విధానాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) బుధవారం సోమాజిగూడలో నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల(సీఎఫ్వో)…
