ధాన్యం సేకరణలో కేంద్రం ప్రేక్షక పాత్ర

– మద్దతు ధరలు ప్రకటించి మిన్నకుంటోంది – కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి తుమ్మల – జొన్న, మొక్కజొన్నలను ఎంఎస్పి పరిధిలోకి తేవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న…
