మూసీ రివర్ఫ్రంట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

– అనుమతులిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ – రూ.533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి అప్పగింత – సీఎం రేవంత్ రెడ్డి హర్షం -కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర ,జూన్ 19: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్…
