సింగరేణి భవిష్యత్తుకు కేంద్రం భరోసా

– తాడిచర్ల-2, నైనీ కోల్ బ్లాక్లతో రూ.2.25 లక్షల కోట్ల టర్నోవర్ – వేలాదిమంది కార్మికులకు ఉపాధి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: రాష్ట్రానికే కాకుండా యావత్ దక్షిణ భారతదేశానికి ఇంధన ఊపిరిగా, ఇక్కడి ప్రజల గుండె చప్పుడుగా ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థను కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో…
