Tag #CCI #new rule #horms #Farmers #MinisterTummala

సీసీఐ కొత్త నిబంధన రైతులకు చేటు

– కేంద్ర టెక్స్‌టైల్స్‌ మంత్రి, సీసీఐ సీఎండీలకు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలంటూ వ్యవసాయ, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ కొత్త నిబంధన పత్తి…