విద్యార్థులపై నమోదైన కేసులు వెనక్కి

– ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు – సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఆగస్టు 3: జంతర్మంతర్ వద్ద గత నెలలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్ఐఆర్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హాపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లబోమన్న తమ హామీకి కట్టుబడి…
