లోయలో పడ్డ వాహనం

– ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం నైనిటాల్, ఆగస్ట్ 8: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దేవ్ప్రయాగ్ నుంచి పౌరీ వెళుతున్న బొలెరో వాహనం శుక్రవారం సాయంత్రం సబ్దర్ఖల్…
