Tag #campaign ends #in Tamil Nadu #1st phase campaign ends #in Bengal

తమిళనాట ముగిసిన ఎన్నికల ప్రచారం

– 23న పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చెన్నై, ఏప్రిల్ 21 : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లోనూ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, బెంగాల్‌లో తొలి విడతలో 152 సీట్లకు ఈ నెల 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు…