కేబినెట్ భేటీ 23కు వాయిదా ?
– సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో నిర్ణయం – ఈసారి యాదగిరిగుట్టలో నిర్వహించే యోచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: ఈనెల 21న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అదే రోజున సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ సమావేశాన్ని 23వ తేదీన రాజధాని వెలుపల…
