గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

– కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులపై పర్యవేక్షించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం సాయంత్రం బంజారాహిల్స్ లోని టీ-జీఐసీసీసీ (కమాండ్ కంట్రోల్ సెంటర్)కు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో…
