రాష్ట్రంలో మండుతున్న ఎండలు
– పలుచోట్ల 42 డిగ్రీలకుపైగా నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వివిధచోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్తోపాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…
