Tag BRS Working President KTR

‌ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తే జైలుకా..?

ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 05 : ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ ‌రావు, పాడి కౌశిక్‌ ‌రెడ్డి, జగదీశ్‌ ‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ‌నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలిం చారు. ఈ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎక్స్ ‌వేదికగా రేవంత్‌…

తెలంగాణ ప్రజల కోసం మరోసారి దీక్ష

చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం..! సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి రేవంత్‌ లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్, ప్ర‌జ‌ల విజయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ తెలంగాణ భవన్ లో ఘ‌నంగా దీక్షా దివస్ తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం వొచ్చింద‌ని,  ఆత్మగౌరవం, అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ…

పింఛన్‌ ‌కోసం వృద్ధుల పరేషాన్‌..

నాటి ప్రభుత్వంలో ఠంఛన్‌గా వొచ్చేది.. కాంగ్రెస్‌ ‌హయాంలో 20 దాటినా రాని పరిస్థితి ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా ఔషధాలు, నిత్యావసరాలు పింఛన్‌ ‌డబ్బులతో తెచ్చుకునేవారని, కానీ కాంగ్రెస్‌ ‌పాలనలో అది సాధ్యం కావడం లేదని…

బీఆర్‌ఎస్‌ ఒక సామాన్య శక్తి కాదు..

బీఆర్‌ఎస్‌కు లక్షలాది మంది కార్యకర్తలు కుల, మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ ‌పాలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మాజీ సీఎం కేసీఆర్‌ అం‌టే ఓ వ్యక్తి కాదని.. ఆయన దేశానికి ఒక దిక్సూచిలా మారి రాష్ట్రం సాధించిన విషయం అందరికీ తెలుసునని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పల్లెల్లో,…

అమృత్‌ ‌టెండర్ల అవినీతిపై ఆధారాలున్నాయ్‌

There is evidence of corruption in amrit tenders

‌రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌తనకు ఇష్టమొచ్చిన కంపెనీలకు అర్హత లేకున్నా టెండర్లు కట్టబెడుతన్నారని, తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. అమృత్‌…

అడ్డగోలు నిర్ణయాలతో రైతులు ఆగం

Tsnews latest updates ,today breaking news, telugu short news

చేతకానప్పుడు హామీలు ఎందుకివ్వాలి? ఏడాది పాలనలో వొచ్చిన లాభం ఏంటి? బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేతకాని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు అవి అమలు చేయాలంటే సీఎం రేవంత్‌కు తలపానం తోకలోకి వొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేతకానప్పుడు అసలు…

సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం..

today breaking news, telugu short news

అధికారులు ఆయ‌న‌ ఆడించినట్లు ఆడితే చర్యలు త‌ప్ప‌వు. వొచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ ఈ ‌ప్రభుత్వం అశాశ్వతం..మేమే శాశ్వతం.. మళ్లీ వొచ్చేది మా ప్రభుత్వమే.. అధికారులు వొళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని పని చేయాలి. సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం. ఆయన ఆడించినట్లు ఆడితే తరువాత మూల్యం చెల్లించుకోక‌…

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ కేసు.. చేవెళ్ల ఎక్సైజ్‌ ‌విచారణకు రాజ్‌పాకాల హాజరు

Janwada Farm House Case updates

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌తెలంగాణలో కాకరేపిన జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కీలక నిందితులైన కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌ ‌పాకాల, విజయ్‌ ‌మద్దూరిలను శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు విచారిస్తున్నారు. రాజ్‌ ‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో…

ప్రజల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై వ్యతిరేకత

రైతులను నట్టేట ముంచి ..డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌వ్యతిరేతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ఆలోచన అవసరమైతే పాదయాత్ర చేస్తామన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందిన విపక్ష బిఆర్‌ఎస్‌ ‌భావిస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా…