త్యాగాల పునాదులపై ఏర్పడ్డదే బీఆర్ఎస్

– 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణను ఐక్యం చేసిన జెండా – పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: దశాబ్దాలుగా అన్యాయానికి గురై నెత్తురు మరిగిన జాతి ఎత్తిన జెండానే గులాబీ జెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ అని…
