ధరణిని అడ్డంపెట్టుకున్నారు.. పట్టాలు చేసుకున్నారు

– 22ఏ పేరుతో నిందలు వేయాలనుకున్నారు – మేము అన్నీ బయటపెడుతున్నాం – వీటిపై చర్చ జరగకూడదనే గందరగోళం చేశారు – శాసన సభలో బీఆర్ఎస్పై సీఎం తీవ్ర విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ధరణిని అడ్డం పెట్టుకుని భూదాన భూములను పట్టా చేసుకున్నారు అని బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపణలు…
