కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ఎల్పీ భేటీ

– నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ – ఈ అంశంపై ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ సిద్ధం – మీడియాకు వివరించనున్న కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 20: బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ భవన్లో ఆదివారం భేటీ కానున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…
