బీఆర్ఎస్ది దళిత వ్యతిరేక వైఖరి

– ఇద్దరు మండలి సభ్యులు స్పీకర్ను అవమానించారు – బీఆర్ఎస్ దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి – గవర్నర్కు కాంగ్రెస్ సభ్యుల వినతిపత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా శాసనసభ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశారని, మరణించిన ఆయన తల్లిని ఉద్దేశించి…
