పాలమూరు-రంగారెడ్డిపై అవాస్తవాల ప్రకటన

– 95శాతం పూర్తయినట్లు రుజువు చేస్తే రాజీనామా : మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కు సంబంధించి బీఆర్ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 95 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.…
