Tag #BRS #conspiracy #with Kaleswaram commission money #Minister Ponguleti

కాళేశ్వరం కమీషన్‌ సొమ్ముతో బీఆర్‌ఎస్‌ కుట్ర

– కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నాలు – 500 రోజుల్లో ఎలా కూలుస్తారో చూస్తాం: మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి సంపాదించిన రూ.లక్ష కోట్లతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు తమ ప్రజాప్రబభుత్వాన్ని కూలదోయడానికి పన్నాగాలు పన్నుతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌ నగర్‌…