Tag #BRS and Congress #have ruined Singareni #Minister Kishan Reddy

సింగరేణిని భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌

‌-గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ ‌కేటాయించారు -అప్పుడు బిఆర్‌ఎస్‌, ఇప్పు‌డు కాంగ్రెస్‌ ‌దోచుకుంటోంది -సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 13 : సింగరేణిలో ప్రస్తుత దుస్థితికి కారణం కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ ‌కేటాయించారని ఆరోపించారు.…