Tag #Bribe demanded #sorghum procurement #Farmer suicide

జొన్నల కొనుగోలుకు లంచం డిమాండ్‌

‌- మనస్తాపంతో రైతు ఆత్మహత్య ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనేనాథుడు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ ‌జిల్లా సిరికొండ మండలం పొన్న…