Tag breaking news

పార్టీ మారితే ఉప ఎన్నికలు తథ్యం

ఎమ్మెల్యే గూడెం పార్టీ మారడం అన్యాయం కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవొద్దు కాంగ్రెస్‌ ‌హమీల్లో ఒక బస్సు తప్ప అన్నీ తుస్సే… మళ్లీ పుంజుకుని సత్తా చాటుతాం త్వరలోనే విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్న హరీష్‌ ‌రావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, జూలై 17 : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం…

‌నేడు రైతు రుణ మాఫీ అమలుకు శ్రీకారం

లక్ష వరకున్న రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం రైతులకు సందేశం ఇవ్వనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు పిలుపు నేడు ఉదయం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సిఎం సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు రుణమాఫీ పథకంలో భాగంగా నేడు గురువారం సాయంత్రంలోపు…

రైతుకు అండగా నిలవాలనే రుణమాఫీ

రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు దేశానికి వెన్నెముక అని.. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని, అంతిమంగా రైతు సోదరులు…

తెలంగాణ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

తెలంగాణ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బుద్ధభవన్ల్ఓ ఆమె బాధ్యతలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, సీతక్క తదితరులు హాజరయ్యరు. శారదకు అభినందనలు తెలిపారు.

Paris Olympics 2024 ప్యారిస్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ సత్తా చాటగలదా..!

రానున్న రెండు వారాల్లో జరుగనున్న బహుళ క్రీడా ఈవెంట్‌గా పారిస్‌ సమ్మర్‌ ఒలంపిక్స్‌-2024 కోసం భారత క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒలంరిక్‌ క్రీడల్ని సమ్మర్‌(వేసవి), వింటర్‌(శీతాకాల) ఒలంపిక్స్‌గా పోటీలను నిర్వహించడం అనాదిగా జరుగుతున్నది. పారిస్‌లో నిర్వహించనున్న సమ్మర్‌ ఒలంపిక్‌-2024 కోసం ప్రపంచ క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జూలై…

బీఆర్‌ఎస్‌ను బలహీనం చేస్తే బీజేపీ బలోపేతం!

ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌  వ్యూహాత్మక తప్పిదమే.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తోందా? అంటే నిజమేననిపిస్తుంది. సొంతంగా మెజార్టీ ఉంది. అయినా బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఇల్లలకనే పండుగకాదు. ముందుంది మొసళ్ల పండుగ. బీఆర్‌ఎస్‌…

సమస్యల సుడిగుండంలో కాకతీయ విద్యార్థుల చదువులు…!?

విశ్వవిద్యాలయాలు భావి భారత పౌరులను ఉన్నంతగా తీర్చిదిద్దే కేంద్రాలు సమాజంలోని అభివృద్ధికర మార్పులకు పురుడు పోసే ప్రదేశాలు!   అవినీతి అరాచకత్వం మూఢనమ్మకాలు బాల్య వివాహాలు వంటి సాంఘిక రుగ్మతలను ఓడిరచేసే శిక్షణ కేంద్రాలు. ఇటువంటి నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయాలు ఆ విద్యాలయ విద్యార్థులు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజ మార్పు కోసం సత్యశోధన…

డిజిటల్‌ ‌యుగంలో నైపుణ్యాల యువత!

డిజిటల్‌ ‌యుగంలో యువత ముందంజలో ఉన్నారు. సమకాలీన సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందజేస్తున్నారు. శాంతి నిర్మాణం, సంఘర్షణల పరిష్కారంలో కూడా యువకులు కీలక పాత్రపోషిస్తున్నారు. రేపటి ప్రపంచానికి నైపుణ్యాలతో కూడిన యువత  అత్యంతావశ్యకం. ఇటువంటి యువత భవిష్యత్‌ ‌నాయకులుగా ఎదిగేందుకు విద్యా సంబంధమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా వృత్తి పరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించే విద్యా…

మాజీ మావోయిస్టు నేత మహమ్మద్‌ హుస్సేన్‌ విడుదలకు కృషి చేద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, పౌరహక్కులకు పూర్తిభరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజాసంఘాలపై, ఆలోచనపరులపై, అక్రమంగా బనాయించిన కేసులను సమీక్షించి ఎత్తివేస్తామన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక, ఒక వివరమైన నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంశాఖకు అందజేసింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన వెంటనే కేసులు…