Tag breaking news

మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన సమాచార శాఖ కమిషనర్

information and public relations

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ బుధవారం మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని బిఆర్కె భవన్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ…

రైతు బంధు కోసం ఊకుందామా ఉరికిద్దామా?

అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతు బంధు ఇప్పిస్తా హామీలు అమలు చేసేదాకా.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అనే పిలుస్తా.. వనపర్తి రైతు, ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు :కాంగ్రెస్ పాల‌న‌తో కొత్త పథకాలు రాలేదు.. ఉన్న‌ పథకాలను బంద్ చేస్తున్నార‌ని, బతుకమ్మ చీరెలు.. కేసీఆర్ కిట్లు.. చెరువుల్లో చేప పిల్లల పంపిణీ…

‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతి అరెస్ట్.. ‌రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: అ‌క్రమంగా ఆక్రమించిన భూమికి రిజిస్టర్‌ ‌చేసిన సికింద్రాబాద్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ ‌కోర్టులో పోలీసులు మంగళవారం హాజరుపరచగా, 14 రోజుల పాటు రిమాండ్‌ ‌విధించింది. సుభాష్‌ ‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో బీఆర్‌ఎస్‌ ‌నేత పద్మాజా రెడ్డి కబ్జా చేయగా. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో…

నవంబర్‌ 1‌న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం

55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరీవాహకంలో సమయం వొచ్చినప్పుడు పాద‌యాత్ర చేస్తా. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ ‌వరకు పాదయాత్ర చేస్తా.. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం…

వొచ్చే నెల 6 నుంచి స‌మ‌గ్ర‌ కుల గణన స‌ర్వే..

Comprehensive caste census survey from 6th of next month..

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం సమీక్ష మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్రంలో వొచ్చే నెల‌ 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టాలని నిర్ణ‌యించిన‌ట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో…

ప్ర‌తీ నిమిషం ప్ర‌జ‌ల కోస‌మే..

ఇందిరా మహిళా డెయిరీతో పేదల జీవితాల్లో వెలుగు గత పాలకులు చేసిన‌ అప్పులు తీర్చే పనిలో ఉన్నాం.. ప్రతి సభ్యురాలికి సబ్సిడీపై 2 పాడి పశువుల‌ పంపిణీ డెయిరీ పాలతో నెలకు 25 కోట్ల సంపాదనకు అవకాశం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇందిరా మ‌హిళా డెయిరీ లోగో ఆవిష్క‌ర‌ణ‌ మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేయాలి

కాంట్రవర్సీకి కేంద్రంగా జన్వాడ ఫామ్‌ ‌హౌజ్‌ ‌కెటిఆర్‌ ‌బినామిగా విజయ్‌ ‌మద్దూరి రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. విజయ్‌ ‌మద్దూరి కేటీఆర్‌ ‌బినా అని అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం డ్రగ్స్…

రుణ‌మాఫీపై ప్ర‌త‌ప‌క్షాలు కారు కూత‌లు

ponguleti srinivas fire on brs leaders

డిసెంబర్‌లో మిగిలిన రైతులకు రుణమాఫీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్  ‌రెడ్డి వెల్లడి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మిగిలిన రైతులకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న‌ కారుకూతలను న‌మ్మొద్ద‌ని చెప్పారు. ఎవరైనా తమకు రుణమాఫీ జరగకుంటే అధికారులతో సంప్రదించాలని అన్నారు. ఖమ్మం జిల్లా…

యువశక్తితో ఎన్నో అద్భుతాలు..

విక‌సిత్ భార‌త్ వైపు ప‌రుగులు రోజ్‌గార్ మేలాలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి భారతదేశంలోని యువత అత్యంత శక్తి, సామర్థ్యాలు కలిగి ఉంద‌ని, యువత మేధస్సుతో భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తోంద‌ని,  భవిష్యత్తులో మరింత శక్తితో అద్భుతాలు సాధించ‌వ‌చ్చ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ రోజ్‌గార్ మేలాలో భాగంగా 180 మంది యువతీ యువకులకు…