Tag Breaking News Now

మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా… ‘నిమ్జ్’ ‌భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి

పలువురికి గాయాలు ఉద్రిక్తతల మధ్య నిమ్జ్‌లో తొలి ‘వేమ్‌ ‌కంపెనీ’కి మంత్రి భూమి ఫూజ సంగారెడ్ది, ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‘‌నిమ్జ్’ ‌భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. బుధవారం మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా 17 గ్రామాలను పోలీసులు నిర్భందించారు. కేటీఆర్‌ ‌కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు గ్రామాల నుండి పెద్ద…

 ‌డోజర్ల దౌడులు

రాగద్వేషాల నాటకాలు.. భయ పక్షపాతాలకే.. పట్టం కట్టే కీచక పర్వాలు విభజించి పాలిస్తూ.. లక్షిత సమూహాలపై.. బుల్డోజర్లు దౌడుతీతలు ఉత్తర భారతాన కూల్చు వేతలు ! బుల్డోజర్‌ ఒక యంత్రమే కాదు.. భవనాల తలల్ని నరికే ఆయుధం విద్వేష విచ్ఛిన్న విధ్వంస చిహ్నం సామాన్యడి ఇంటిపై ఉక్కుపాదం నాగరికతను చూర్ణం చేసే డోజర్‌ ‌రాజ్యాంగ విలువలకు…

ఉ‌ద్రిక్తంగా కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌భవన్‌

‌ఖైరతాబాద్‌లో టూ వీలర్‌ ‌దగ్ధం..బస్సు అద్దాలు ధ్వంసం కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు రాజ్‌భవన్‌ ‌వెళుతుండగా రేవంత్‌ ‌తదితరుల అరెస్ట్ ‌తనను అడ్డుకున్న పోలీస్‌ ‌కాలర్‌ ‌పట్టుకున్న రేణుకా చౌదరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌రాహుల్‌ ‌గాందీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం…

సిఎం కేసీఆర్‌ ‌నమ్మదగ్గ మనిషి కాదు

పదవుల కోసం పెదాలు మూసే దద్దమ్మలు టిఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధిపేటలో ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఈటల రాజేందర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14: ‌టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నమ్మదగ్గ మనిషి కాదనీ బిజెపి నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఉద్యమ కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు.…

రాజకీయ ప్రయోజాల కోసమే ఇడి కేసులు

బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టాల్సిందే కుట్రలు బయటపడతాయనే భయంతోనే కేసులు నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికతో బండారం బయట పడుతుందన్న భయం కాంగ్రెస్‌కు ప్రజల ఆదరణ పెరగడంతో మోడీ ద్వయం కుట్రరాజకీయాలు ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ‌ధర్నాలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టిల విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రాజకీయ…

భారత దేశం నా మాతృ భూమి..

దేశ భక్తిని చాటి చెప్పి మంచి తనాన్ని పెంచే  ప్రతిజ్ఞ   (జూన్‌ 10  ‌పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ) భారతదేశం నా మాతృ భూమి అంటూ దేశం గొప్ప తనాన్ని చాటిన దేశ భక్తుడు.దేశ భక్తి ని నర నరాన నింపే ప్రతిజ్ఞను రాసింది మన తెలంగాణ బిడ్డనే.తెలంగాణ వచ్చిన తర్వాతనే వీరి పేరు…

కొరోనా కాలంలో ఇండియాలోనే అధిక మరణాలు.?

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్‌ 2021 ‌మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల ప్రజలు కరోనా బారిన పడ్డారని, వీరిలో 1.49 కోట్ల అదనపు మరణాలు (కరోనాకు ముందు నమోదైన మరణాల రేటుతో పోల్చితే) నమోదు అయ్యాయని తాజాగా విడుదలైన ప్రపంచ…

దేశంలో సమర్థవంతమైన సీఎం కెసిఆర్‌

‌ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాలు ఏం ముఖం పెట్టుకొని వొస్తున్నారు బిజెపి కాంగ్రెస్‌ అధికారంలోకి రారు… ప్రజలు వారిని నిలదీయాలి విభజన చట్టం ప్రకారం రావలసినవి ఇవ్వాలి నారాయణపేట జిల్లా బహిరంగ సభలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌పేద ప్రజల కోసం పరితపిస్తూ ప్రజల సమస్యలను…

నేరాభియోగ పరిధి నుంచి కార్మిక చట్టాల తొలగింపు, శ్రమ యోగులకు ఇదే రక్షణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న అమృ తకాల భారతదేశం,.. ‘సంపద సృష్టికర్తల’ను గౌరవించేందుకు ఇప్పటికే కొనసాగుతున్న కృషి.., ‘శ్రమయోగులు’ గా పేర్కొనదగిన కార్మికులకోసం జరుగుతున్న నిర్విరామ కృషి,..ఇవన్నీ వాస్తవికంగా పరస్పరం అనుసంధానమైన అంశాలు. ఆ రెండు వర్గాల సంక్షేమం, సౌభాగ్యం ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వారి సంక్షేమంతోనే భారతదేశం పునాదులు మరింత పటిష్టపడతాయి.…