Tag Breaking News Now

వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన తండ్రి, కూతుర్లకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

కుటుంబ సభ్యులకు చెక్ అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కారేపల్లి,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 04: భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

కోత్‌కతా ఘటన ఓ గుణపాఠం కావాలి! మనదేశంలో మహిళను  గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు వెళుతున్నాం. నిజంగానే మన చట్టాలను కఠినతరం చేసుకోవాల్సి ఉందని వరుస  ఘటనలు మనలను హెచ్చరిస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడినవారిని వారంలోగా బహిరంగంగా ఉరితీయాలి. అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి…

ఒలింపిక్ కలలను సాకారం చేస్తున్న “ఖేలో ఇండియా”

పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన విజయాలు మొత్తం మీద భారత బృందం ప్రదర్శన మరింత మెరుగుపడిందనే విషయాన్నిసూచిస్తున్నాయి. మన క్రీడాకారుల్లో ఆరుగురు పతకాలు సాధించడమే కాక, మరో 8 మంది విజయానికి వెంట్రుకవాసి దూరంలో నాలుగో స్థానంలో నిలిచారు. వారిలో ఐదుగురికి ఇవే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. 15 మంది అథ్లెట్లు క్వార్టర్ ఫైనల్…

మెరుగైన పౌర జీవనానికి ‘హైడ్రా’ శ్రీకారం

జిహెచ్ఎంసి  పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్ నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలు అందించాలనే లక్ష్యంతో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)ను ఏర్పాటు చేశామని  ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ విపత్తు…

ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధ్దికి అడ్డు

9 నెలలుగా అభివృద్ధ్ది నిరోధక ఎజెండా స్పెషల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫండ్స్ ‌నిలిపివేత ట్విట్టర్‌ ‌వేదికగా హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధ్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి…

అనుమతులు లేకుండా జాన్వాడ ఫామ్‌హౌజ్‌ ‌నిర్మాణం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌జన్వాడ ఫాంహౌస్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ ‌శాఖల నుంచి ఎలాంటి అనుమతుల్లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ‌సపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అధీనంలో ఉండడం, బుల్కాపూర్‌ ‌నాలా బఫర్‌జోన్‌ ‌పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ అధికారులు…

ఫాస్టు ట్రాక్‌ కోర్టులపై ఎందుకీ నిర్లక్ష్యం!?

ప్రపంచంలోనే పన్ను విధానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మన దేశంలో ఆదాయ పన్ను శాఖ ఆవిర్భవించిన తర్వాత పన్ను విధానంలో క్రమబద్దీకరణ వచ్చింది. కొద్ది మంది ధనవంతుల నుండే కాకుండా మధ్య తరగతి, ఎగువ తరగతి ప్రజల నుండి కూడా పలు రూపాల్లో పన్నులు వసూలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుస్తున్నారు.  …

You cannot copy content of this page