Tag Breaking News Now

శాస్త్రీజీ సాహసానికి సలాం

(జనవరి 11, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా) మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం పొందుతున్న  వర్తమానంలో నేటితరం మరచిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి,ఆయన పోరాట పటిమ గురించి, ఆయన నిజాయితీ గురించి తెలుసు కోవాలి. ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సారై లో జన్మించి,కడు పేదరికం అనుభవించి, మండు టెండల్లో పాద…

సబ్బండ వర్గాల ‘సౌలత్’ కోసం సమీకృత కలెక్టరేట్లు ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను నివారించడమే లక్ష్యంగా ఉమ్మడి 10 జిల్లాలను ,రెండు జోన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా సబ్బండ వర్గాల  సౌకర్యం కోసం 33 జిల్లాలుగా 37 రెవెన్యూ డివిజన్లతో 607 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోనల్, మల్టి…

విస్తరణ దిశగా బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఈ నెల 18న పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రమేమంటే బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ…

ఈనెల 18 నుండి ‘‘కంటి వెలుగు’’ ప్రారంభం….

ఈ కార్యక్రమానికై రూ.200 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యం  … ‘‘అందత్వ రహిత తెలంగాణ’’ ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు…. పంచాయతీ, మున్సిపల్‌ ఇతర శాఖలతో వైద్య…

తిరుపతిలో జోరువానతో నీటమునిగిన పలు ప్రాంతాలు

నీటిలోనే బాధితులకు ఎమ్మెల్యే భూమన పరామర్శ తిరుపతి, డిసెంబర్‌ 10 : ‌తిరుపతిలో జోరువాన కారణంగా పలు కాలనీలునీటమునిగాయి. లక్ష్మీపురం సర్కిల్‌, ‌రామానుజ సర్కిల్‌, ‌జైభీం నగర్‌ ‌కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ ‌రెడ్డి పర్యటించారు. మోకాళ్ళ లోతు వర్షం నీటిలో మునిగివున్నాను ఇళ్లలో బాధితులను పరామర్శించారు. 12వ…

అమరధీరకు జోహార్‌

త్యాగాల ఘనుడు వీరత్వాల భానుడు ఉద్యమాల సేనుడు తెలంగాణ కధన భేరి కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణ కోసం పోరు జెండై ఎగిరినవాడు పర పీడన విముక్తి కోసం రణ కెరటమై ఎగసినవాడు వలస పాలకుల దాష్టికంపై ధిక్కార పాటై మోగినవాడు దోపిడీదారుల గుండెల్లో విచ్చు కత్తై మెరిసినవాడు బూర్జువా వ్యవస్థ మీద ఆగ్రహ సెగలై…

ఐటీ పరిశ్రమలో ప్రమాద ఘంటికలు

కోవిడ్‌ ‌సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్‌…

వికలాంగుల సంక్షేమం – సవాళ్లు

తెలంగాణ  రాష్ట్రానికి వికలాంగుల సాధికారత చట్టం అమలు లో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస పత్రం అందించింది. సహజంగా ఇది తెలంగాణలో వికలాంగుల సాధి కారతకు  రాష్ట్ర ప్రభుత్వ పనితీ రుకు అద్దం పడుతుంది. విక లాంగులు సమాజంలో అందరిలాగా సామా జికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరగతి అయితే పత్రాలతో సంబరపడిపోవచ్చు. కానీ…

జైల్లో పెడతారా ..పెట్టుకోండి

మోదీకన్నా ముందే ఈడి వొచ్చింది లీకులతో తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఎలాంటి విచారణకైనా తాము సిద్దమే ఎలాంటి కుంభకోణాలతో మాకు సంబంధం లేదు ఎన్నికల్లో దెబ్బ తీసేందుకే ఈడి, ఐటిలతో దాడులు 8 ఏళ్లలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారు మోదీ తన పంథాను మార్చుకోవాల్సిందే డియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఏం ‌చేస్తారు..జైల్లో…